Home » IND vs ENG 3rd Test
ఇది రాహుల్ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమనేది వారి ఆరోపణ.
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రవీంద్ర జడేజా, బ్రైడాన్ కార్స్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది.
రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు గట్టి షాకిచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.
2022లో మెక్కలమ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్రేట్ ఇదే కావడం గమనార్హం.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో..