Home » ind vs eng
టీమ్ఇండియా ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.
వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో ముందుగా వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి.
టీమ్ఇండియా అభిమానులకు గుడ్న్యూస్ అందింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతి త్వరలోనే గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఓటమిపాలైంది. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.
ఇంగ్లండ్పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్లో..
ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.(Arshdeep Singh)
తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ వావ్ అనిపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.
దశాబ్దానికి పైగా నిరీక్షణ.. మెగా ఈవెంట్ లో టోర్నీని ముద్దాడాలనే ఏళ్ల నాటి కాంక్షను తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.
ఇంగ్లాండ్ తో జరగాల్సిన చివరిదైనా ఐదో టెస్టు వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 10)న జరగాల్సిన మ్యాచ్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను కెఎల్ రాహుల్ పై మ్యాచ్ రిఫరి ఫైన్ విధించారు. అంతేకాకుండా డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు.