-
Home » IND vs NZ 3rd ODI
IND vs NZ 3rd ODI
సిరీస్ ఓటమిపై శుభ్మన్ గిల్ కామెంట్స్.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..
న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోవడం పై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill )స్పందించాడు.
న్యూజిలాండ్తో మూడో వన్డే.. 3 లక్షల ఖరీదైన వాటర్ ఫ్యూరిఫయర్ను వెంట తెచ్చుకున్నగిల్ !
ఇండోర్కు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన వెంట 3 లక్షల విలువ చేసే ప్రత్యేక నీటి శుద్ధీకరణ యంత్రాన్ని (వాటర్ ప్యూరిఫయర్) తీసుకుని వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
Ind Vs NZ 3rd ODI : తిరుగులేని భారత్.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
IND vs NZ 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ .. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు
మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింద�
IND vs NZ 3rd ODI: క్లీన్స్వీప్పై టీమిండియా గురి.. నేడు కివీస్తో చివరి వన్డే .. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ..
స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ �
Ind Vs Nz 3rd ODI: మూడో వన్డేలో స్వల్ప మార్పులు..? ఆ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో రోహిత్
మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
IND vs NZ 3rd ODI: కివీస్ లక్ష్యం 220 పరుగులు.. రాణించిన శ్రేయాస్, సుందర్.. 219 పరుగులకే టీమిండియా ఆలౌట్
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
IND vs NZ 3rd ODI: అయ్యో పంత్..! మరోసారి పేలవ బ్యాటింగ్తో నిరాశపర్చిన పంత్..
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్లో అందరిచూపు పంత్పై ఉంది.