Home » Independence Day celebrations
Independence Day 2025 : ఈసారి ఎర్రకోటలో ఇండిపెండెన్స్ డే వేడుకులను జరుపుకోండి. ఆన్లైన్, ఆఫ్ లైన్లో ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
పవన్ కళ్యాణ్ నిన్న నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో పవన్ కూతురు ఆద్య కూడా పాల్గొనడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలు, నరేంద్రమోదీ ఫొటోలు వైరల్ గా మారాయి.
మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు.
ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించి అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని.. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి బాధగా ఉందన్నారు.
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.