Home » India A
ఇంగ్లాండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్లో భారత-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీలో భారత్-ఏ జోరు కొనసాగుతోంది.
ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది.
టీమ్ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తన సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023(WomensEmergingTeamsAsiaCup) ఛాంపియన్గా టీమ్ఇండియా అవతరించింది. శ్వేతా సెహ్రావత్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు ఫైనల్లో బంగాదేశ్ను ఓడించి మొట్టమొదటి మహిళల ఎమర్జింగ్ ఆసియా విజేతగా నిలిచింది.
భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషన�