-
Home » India Army
India Army
‘దాడులు ఆపండి బాబోయ్.. భారత్ ను మేమే అడిగాం..’ ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన పాక్ ఉప ప్రధాని
కాల్పుల విరమణ కోసం భారత దేశాన్ని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మా నుంచే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్థాన్ ఉపప్రధాన మంత్రి ఇసాక్ దార్ అన్నారు.
'ఆపరేషన్ సింధూర్'.. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది.
‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
పాక్ ఆర్మీ చీఫ్ పరార్..? కుటుంబంతోపాటు దేశం నుంచి జంప్.. భారత్ దెబ్బకు వణికిపోతున్న పాక్ ప్రభుత్వం
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్థాన్ లో కలకలం రేపుతున్నాయి.
ఇండియా, పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి సత్తా ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... ఎవరి వద్ద ఎన్ని?
భారత్ - పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఆర్మీ, నేవీ, ఎయిరో ఫోర్స్ లలో ఎవరి బలం ఎంత.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
బ్రిక్స్ సదస్సు వేళ కీలక పరిణామం.. భారత్ - చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం..!
2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
Indian Army: సరిహద్దుల్లో నిఘా పెంచిన సైన్యం.. గల్వాన్ లోయలో గడ్డకట్టే చలిలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
Cordyceps: కార్డిసెప్స్ ఫంగస్ కోసమే భారత్ భూభాగంలోకి చైనా సైన్యం.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
కార్డిసెప్స్ ఫంగస్ ఎక్కువగా భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై - టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంటుంది. ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు క్షీణించడంతో ఆ ప్రాంతంల�
Pakisthan Drones Enter India : పాక్ నుంచి భారత్కు డ్రోన్లతో డ్రగ్స్, ఆయుధాలు తరలింపు
pakisthan drones enter india with drugs : ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటిని ఆదిలోనే తుదముట్టిస్తోంది భారత్ ఆర్మీ జవాన్లు. నిత్య డేగ కళ్లతో కావలి కాస్తూ చిన్నపురుగు పాక్ నుంచి వచ్చిన వెంటనే పసిగట్టి నేలమట్టం చేస్తున్నారు
ఉగ్రవాదుల కోసం “భారత్ – అమెరికా” సెర్చ్ ఆపరేషన్