-
Home » India-China face-off
India-China face-off
India-China face off: నిజాలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: అసదుద్దీన్
December 15, 2022 / 10:37 AM IST‘‘దేశ ప్రజలను, పార్లమెంటును ప్రధాని మోదీ ప్రభుత్వం మభ్యపెట్టింది. చైనా దుందుడుకు చర్యలపై నిజాలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. చైనా పాల్పడుతున్న చర్యలను దాచిపెట్టడం వెనుక మోదీకి చేకూరుతున్న ప్రయోజనం ఏంటీ?’’…
India-China face off: చైనా అంశంపై చర్చకు పట్టు.. లోక్సభ నుంచి విపక్షాల వాకౌట్
December 14, 2022 / 12:59 PM ISTIndia-China face off: లోక్సభలో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. ఇటీవల భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై లోక్సభలో చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు అధీర్…
Minister Amit Shah: మోదీ పాలనలో అంగుళం కూడా ఆక్రమణ జరగలేదు.. పార్లమెంట్లో కాంగ్రెస్ ఆందోళన వెనుక వేరే కారణం
December 13, 2022 / 03:56 PM IST1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు.
India-China face off: రాజ్నాథ్ ప్రకటన తర్వాత లోక్సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్
December 13, 2022 / 01:03 PM ISTలోక్సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే…
India-China face off: చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు: లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన
December 13, 2022 / 12:40 PM ISTభారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న…
India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమావేశం.. పార్లమెంట్లో ప్రకటన చేసే ఛాన్స్
December 13, 2022 / 10:09 AM ISTఅరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు…
India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం
December 13, 2022 / 06:48 AM ISTభారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశం…
భారత్ ప్రతీకారం.. చైనా ఉత్పత్తులను బ్యాన్ చేసిన బీఎస్ఎన్ఎల్
June 18, 2020 / 01:40 AM ISTసరిహద్దు వివాదంలో భారత్తో నెత్తుటి ఘర్షణకు దిగిన చైనాపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనేది భవిష్యత్ విషయమే. అయితే తక్షణమే చైనాతో ఆర్థిక లావాదేవీలను వదులుకునేందుకు భారత్ యోచిస్తుంది. ఈ క్రమంలోనే టెలికాం మంత్రిత్వ…