Home » India Covid Latest Update
మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...
24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...
భారతదేశంలో కరోనా నుంచి చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి
వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో...
వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 416 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసుల టీకాలు...
మొత్తం 4,23,78,721 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,878 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు... కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. 414 రోజులుగా
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది. గురువారం 24 లక్షల 84 వేల 412 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 1,78,29,13,0
నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్వేవ్ తీవ్రత ఆధారపడి...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ
24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో...