Home » India cricket team
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రంకావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది..
మార్చి 22 నుంచి ఐపీఎల్ -2025 టోర్నీ ప్రారంభం కానుంది. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టు..
అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జై షా.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
ఆసియా కప్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి.. India Cricket Team
పాకిస్థాన్, టీమిండియా తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (54.17శాతం) మూడో స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు ( 29.17శాతం) నాలుగో స్థానంలో నిలిచాయి.
టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవాలని ఉవిళ్లూరే ఆటగాళ్ల సంఖ్య భారీగానే ఉంది. దీంతో సెలెక్టర్లు అవకాశాన్నిబట్టి నూతన క్రికెటర్లను తుదిజట్టులోకి ఎంపిక చేస్తున్నారు. యువక్రికెటర్ల నుంచి పోటీ విపరీతంగా ఉండటంతో.. సంవత్సర కాలంగా జట్టులో వరుస�
మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా పాక్, ఇండియా జట్లు గ్రౌండ్ లో తలపడుతుంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.
టీమిండియా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 247పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. ఫలితంగా 100 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు. గురువారం లార్డ్స్ లో ఇంగ్లాండ్ - భారత్ మధ్య రెండో వన్డే జరిగింది.