Home » India Economy
ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.
బంగారం అద్దెకు ఇవ్వబడును..
నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్
ప్రధాని మోదీ నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం అన్నారు.
India Economy : రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
కాంగ్రెస్ అవినీతి విధానాల వల్లనే దేశంలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయిందని తెలిపారు.
టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కడం దగ్గరినుంచి మానవవనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించడం దాకా అన్ని రంగాల్లో భారత్ నిజంగానే దూసుకుపోతోంది.
దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంది. తాజాగా విడుదలైన