Home » India lock down
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకులు ఎంతవరకు సరిపోతాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు సరకు రవాణా కష్టంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల డిమాండ్ తగినట్టుగా అందుబాటులో సరుకులు ఉన్నట్టుగా కనిపించ
కరోనా వైరస్ (Covid-19) రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధ్రువీకరించిన కరోనా పాజిటీవ్ కేసుల బాధితులకు డాక్టర్లు ట్రీట్ మెంట్
ఇండియాలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మృతుల సంఖ్యతో క్రమంగా పెరుగుతోంది. దేశంలో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల
తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్కు మందు లేదని, వ్యాప్తిని నివారిం
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ ను చాలామంది ఉల్లంఘిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. రోడ్లపై తిరగొద్దని ఇంటిపట్టునే ఉండా
ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటిన