Home » India Lockdown
దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజులు చెల్లించా
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో సెకండ్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముడవ స్టేజ