Home » India-Pakistan border
ప్రతి ఒక్కరిలో ఏదొక టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ ని నలుగురికి చూపించడానికి కొంతమందికి వారి బాధ్యతలు అడ్డు వస్తాయి. లైఫ్ లో ఒక్కసారి అయినా ఒక్క ఛాన్స్ వస్తే చాలు, దానిని నలుగురికి చూపించడానికి ఎదురు చూస్తుంటారు. అటువంటి ఒక ఛాన్స్ భారత్ - ప�
పంజాబ్లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో మరో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన BSF బలగాలు దానిని కూల్చివేసాయి.
భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. 1999 సంవత్సరంలో దొడ్డిదారిన కళ్లుగప్పి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ కు భారత్ సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో గుణపాఠం చెప్పింది.
పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి వస్తున్న మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భద్రతా దళాలు కూల్చివేశాయి.
కాశ్మీర్ లోయను సందర్శించిన నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటనలో భాగంగా సోమవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు
శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్ గురుదాస్పుర్లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.
Drone : ఉగ్రవాదుల చేతిలోకి అధునాతన డ్రోన్లు వచ్చాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. భారత్ లో ఆదివారం జరిగిన డ్రోన్ దాడే దీనికి నిదర్శనం. జమ్మూలోని వాయుసేన ఎయిర్ పోర్టులోని విమానాలు, హెలికాఫ్టర్లు నిలిపే ప్రదేశంలో జరిగిన దాడికి డ్రోన్లు ఉపయ