Home » India records
దేశంలో కరోనా కేసులు మరోసారి ప్రజలను భయపెట్టేస్తున్నాయి.
దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.
దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న ప్రజల గ్రాఫ్ కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 4,10,461 మంది రోగులు ఉన్నారు, వీరిలో ఇప్పటివరకు 2.27 లక్షల మందికి నయమైంది. 1.69 లక్షల క్రియాశీల కేసులు మిగిల
భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార