Home » India tour of Australia
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త.
India:ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టు.. చివరిదైన నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా పయనిస్తోంది. మొదట్లోనే కీలకమైన రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయినా.. గిల్.. పుజారా రాణించడంతో 328 పరుగుల �
ఇండియా ఓపెనర్ పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆట కనబరిచాడు. కొన్ని మీడియాలు అతని ఆటతీరును కాపీ.. పేస్ట్ తో పోలుస్తున్నాయి. ఓపెనర్ గా దిగిన షా కారణంగా ఇండియా వన్ డౌన్ బ్యాట్స్మన్ను తీసుకురావడానికి చాలా తొందరపడుతుందని వ్యాఖ్యానించింది.
వన్డే సిరీస్లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో వన్డేలో గెలిచి పరువు నిలపగా.. ఇప్పుడు సిరీస్లో ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుని, టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది భారత్.. సొంత గడ్డపై చెలరేగి ఆడుతున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల
India vs Australia 3rd ODI 2020: భారత్, ఆస్ట్రేలియా జట్లు మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో మూడవదైన చివరి మ్యాచ్లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ చేయాలన�
Virat Kohli New Record: ఆసీస్తో టూర్లో సిరీస్ కోల్పోయింది భారత్.. అయితే చివరిదైన మూడవ వన్డేలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో వేగంగా 12వేల పరుగుల మార్క్ దాటిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మాస్�
BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సోమవారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న జట్టును ప్రకటించింది. నాలుగు మ్యాచ్ల సిరీస్కు 18మంది ప్లేయర్ల పేర్లను ప్రకటించింది. ఐపీఎల్లో ఆడుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు సీజన్ ఫైనల్ మ్యాచ్ అయిపో�