Home » India vs Bangladesh
ఈనెల 14 నుంచి 26 వరకు టీమిండియా ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. 14న ఉదయం 9గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చటోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం సోమవారం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్ట�
126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు.
బంగ్లాదేశ్తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
బంగ్లాదేశ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. నేటి ఉదయం 11.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
భారత్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు.
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని అప్లైర్లు గుర్తించక పోవటంతో భారత్ కు లాభం చేకూరిందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వ్యాఖ్యానించడంతో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర�
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని యూన