Home » India vs Netherlands
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో నుంచి టీమిండియా ప్లేయర్స్ మైదానంలోకి వచ్చారు. ఆ తరువాత అందరి సమక్షంలో బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు ..
ఇండియా - నెదర్లాండ్స్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ వేసి చివరి వికెట్ తీయడంతో స్టేడియం మొత్తం రోహిత్ నామస్మరణతో మారుమోగిపోయింది. స్టేడియంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న రోహిత్ సతీమణి రుతిక సజ్దే..
India vs Netherlands : బెంగళూరు వేదికగా టీమ్ఇండియా నెదర్లాండ్స్తో తలపడుతోంది.
విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంది. నెదర్లాండ్ చిన్న జట్టును అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు.
టీ 20 వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.