-
Home » india vs pakistan match
india vs pakistan match
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు మరో భారీ అడ్డంకి.. అదే జరిగితే మ్యాచ్ రద్దవ్వడం ఖాయం..
IND vs PAK : టీ20 వరల్డ్ కప్లో హైఓల్టేజ్ మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఆదివారం కొలంబో వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్కు మరో భారీ అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత్తో ఆడాలంటే.. ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన డిమాండ్లు ఇవే..!
మొత్తంగా, ఐసీసీ ముందు ఐదు డిమాండ్లు ఉంచింది పీసీబీ. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరును పాక్ తీవ్రంగా తప్పు పడుతోంది. ఐసీసీతో చర్చల్లో దాన్నే హైలైట్ చేస్తోంది.
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు మీ ఫోన్లో ఉచితంగా చూడొచ్చు.. ఎలా అంటే?
ఉచితంగా మ్యాచ్ లు చూడాలంటే కేవలం మొబైల్ ఫోన్ లో మాత్రమే సాధ్యమవుతుంది. స్మార్ట్ టీవీ, ల్యాప్ టాప్ లలో ఉచితంగా మ్యాచ్ లను వీక్షించడం సాధ్యం కాదు.
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఇంత చెత్త మైదానంలో జరుగుతుందా? వీడియోలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే ..
భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ తో తలపడుతుంది.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కు కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో వైరల్
మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడారు.. ‘మేం బాగా ప్రారంభించాము.. మంచి భాగస్వామ్యంతో పరుగులు రాబట్టాలని చూశాం. కానీ, వెంటవెంటనే ఔట్ కావడంతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. మా లక్ష్యం 280 - 290 పరుగులు. ఆ మార్క్ ను మేం చేరుకోలేకపోయాం అ�
శ్రేయస్ అయ్యర్ అర్థశతకం
క్రికెట్ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. వన్డే వరల్డ్ కప్ లో ఇంట్రస్టింగ్ మ్యాచ్ కు తెర లేచింది.
భారత్ - పాక్ మ్యాచ్ అంటే అట్లుంటది మరి..! అభిమానులకోసం ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాల నుంచి అంటే?
భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే..
శుబ్మాన్ గిల్ తిరిగి జట్టులో చేరబోతున్నాడా? బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఏం చెప్పాడంటే
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అత్యంత ఆచరణీయమైన ఎంపిక అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది.
టీమిండియాకు బిగ్షాక్.. చెన్నై ఆస్పత్రిలో శుభ్మన్ గిల్.. పాక్తో మ్యాచ్కూ డౌటే
చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు.
భారత్లో పాక్ జట్టుకు లభించిన ఆదరణపై బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు.. ఇక్కడి పిచ్ ల గురించి ఏమన్నాడంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.