Home » india vs pakistan match
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు మైదానంలోకి దిగాయంటే నువ్వానేనా అన్నట్లు మ్యాచ్ సాగుతుంది. ఒక్కోసారి ఇరుజట్ల ప్లేయర్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకోవటంకూడా చూశాం.
ఆసియా కప్ 2023 టోర్నీలో దాయాది జట్లు పాక్, భారత్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, గ్రూప్ స్టేజ్ లో వర్షం కారణంగా పూర్తిస్థాయి మ్యాచ్ జరగకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పు ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అక్టోబర్ 15న నవరాత్రుల మొదటి రోజు వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు
గత రెండురోజులు మెల్బోర్న్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎ
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఆసియా కప్లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్తో భారత్ జట్టు తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. మరోసారి దాయాది జట్ల పోరును తిలకించేందుకు క్రికెట్ అభిమానుల
ఆసియా కప్కు హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. టోర్నీలో అర్హతకోసం నిర్వహించిన మ్యాచ్లో క్వాలిఫైయింగ్ రౌండ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి హాంకాంగ్ విజయం సాధించింది. ఈ జట్టు గ్రూప్ -ఏలో ఇండియా, పాకిస్థాన్ తో తల�