Home » india
టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియన్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం
భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 248 మంది మరణించారు.
దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది.
జపాన్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ (Takeda) అభివృద్ధి చేసిన డెంగీ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి ఆమోదం కోసం ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీతో చర్చలు జరుపుతోంది.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా భారత్ నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేయడం చట్టవిరుద్ధమని
పర్యాటకం ద్వారా ఆర్థికరంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా..ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది.
భారతీయ శ్రీమంతుల టాప్ 100 ఫోర్బ్స్ లిస్టులో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. టాప్ ఆరుగురు మహిళల్లో తొలిస్థానంలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రిజిందాల్ దక్కించుకున్నారు.
దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని
కామెన్వెల్త్ గేమ్స్ 2022కు టీమిండియా హాకీ మెన్, ఉమెన్ టీంలు పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని హాకీ ఇండియా ప్రెసిడెంట్ గ్యానంద్రో నింగోంబం ఫెడరేషన్ కు తెలియజేశారు.