india

    బిగ్ ప్రాబ్లమ్ : వాట్సప్ ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఇండియాలోనే అధికం!

    January 8, 2019 / 08:59 AM IST

    ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెసేజ్ లు బహిరంగంగానే షేర్ అవుతున్నాయి.

    ఇదీ మన విద్యా వ్యవస్థ: లక్ష స్కూల్స్ లో.. ఒకరే టీచర్

    January 8, 2019 / 07:31 AM IST

    భారతదేశంలో విద్యావ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలిస్తే నోర్లు వెళ్లబెట్టాల్సిందే. ఒకప్పుడు ప్రపంచదేశాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి భారత్ వచ్చేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం దగ్గ�

    టీమిండియా ‘రివెంజ్’ డ్యాన్స్..

    January 7, 2019 / 07:54 AM IST

    ఆస్ట్రేలియా  : టీమిండియా చేసిన  ‘రివెంజ్’డాన్స్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌‌ని కైవసం చేసుకున్న కోహ్లీ సేన సిడ్నీ స్టేడియాన్ని కాసేపు డ్యాన్స్‌తో హోరెత్తించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్�

    72 ఏళ్ల కల సాకారం : సిరీస్ భారత్ వశం…

    January 7, 2019 / 04:10 AM IST

    సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�

    సిడ్నీ టెస్టు : వర్షం అడ్డంకి

    January 7, 2019 / 02:52 AM IST

    ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్‌ యాదవ్‌ ఆస్ట్రేలియా 300 ఆలౌట్‌ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఫాలోఆన్‌లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి

    సిడ్నీ టెస్టు : ఫాలోఆన్‌లో ఆసీస్

    January 6, 2019 / 06:29 AM IST

    సిడ్నీ : భారత బౌలర్ల విజృంభణతో కంగారు తోక ముడిచేసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్…20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స�

    కష్టాల్లో ఆసీస్: కోహ్లీసేనదే పైచేయి

    January 5, 2019 / 08:39 AM IST

    టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచ

    కొత్త చిక్కులు :  ఆర్.కామ్‌కి ఎరిక్సన్ షాక్

    January 5, 2019 / 01:33 AM IST

    ఢిల్లీ : రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు  చేసింది. తమ అప్పులు చెల్ల�

    ఫస్ట్ డేనే ఇరగదీశారు : సిడ్నీ టెస్టులో 300 పరుగులు

    January 3, 2019 / 09:42 AM IST

    సిడ్నీ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఫస్ట్ డే నే మనోళ్లు ఇరగదీశారు. తొలి రోజు మనదే పైచేయి. నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 4 వికెట్ల నష్టానికి 303 రన్స్ చేసింది. ఛటే�

    పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారత ఖైదీలు 

    January 2, 2019 / 02:20 AM IST

    ఢిల్లీ : పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 483 మంది జాలర్లు, 54 మంది సాధారణ వ్యక్తులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్తాన్ భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేసింది.

10TV Telugu News