india

    ఎండతీవ్రతకు నిలిచిన మ్యాచ్, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

    January 23, 2019 / 06:52 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్‌ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్‌కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.

    కివీస్ విలవిల : టీమిండియా టార్గెట్ 158

    January 23, 2019 / 04:54 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా �

    టాపార్డర్ హాంఫట్: న్యూజిలాండ్‌ను వణికిస్తోన్న భారత బౌలర్లు

    January 23, 2019 / 04:24 AM IST

    భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపో�

    పాండ్యా లేకపోవడంతోనే ఈ కష్టాలన్నీ: కోహ్లీ

    January 23, 2019 / 03:56 AM IST

    ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కివీస్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా తొలి వన్డేను నేపియర్ వేదికగా మొదలెట్టేసింది. ఈ మ్యాచ్‌కు జట్టు ఎంపిక విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టమైందట. ఇది కేవలం భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడ

    నేవీ “సీ విజిల్” విన్యాసాలు ప్రారంభం

    January 22, 2019 / 03:27 PM IST

    “సీ విజిల్ 2019” పేరుతో యుద్ధ సన్నద్ధతను అంచనా వేసేందకు నావికా దళం నిర్వహిస్తోన్న విన్యాసాలు మంగళవారం(జనవరి 22,2019) ప్రారంభమయ్యాయి. 26/11 ముంబై దాడి జరిగిన పదేళ్ల తర్వాత తమ తీరప్రాంత శక్తిసామర్ధాలను పరీక్షించుకొనేందుకు, సముద్రమార్గంలో ఏదైనా దాడ�

    మరో సమరం: కివీస్‌తో తొలి వన్డేకు సిద్ధమైన కోహ్లీసేన

    January 22, 2019 / 12:21 PM IST

    ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా �

    ఆ మ్యాచ్ తర్వాత : 15 రోజులు ఏడ్చిన భారత బౌలర్

    January 22, 2019 / 05:12 AM IST

    ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. దీంతో 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిం�

    2014లో ఈవీఎంలు హ్యాక్ : బాంబు పేల్చిన US సైబర్ ఎక్స్‌పర్ట్

    January 21, 2019 / 03:16 PM IST

    2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా.

    సతీసమేతంగా కోహ్లీ, న్యూజిలాండ్‌కు టీమిండియా

    January 21, 2019 / 06:40 AM IST

    తొలి వన్డే మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ జట్టుతో పాటు సతీసమేతంగా ఆక్లాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. 

    పెద్ద స్కెచ్ : భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్న చోక్సీ

    January 21, 2019 / 06:18 AM IST

    పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) 14వేల కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడు  ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ(59) తన భారత పౌరసత్వాన్ని వదులుకొన్నాడు. పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి రాకవడంతో ప్రధాన నిందితులు నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ�

10TV Telugu News