india

    ట్రెయిన్ 18 కాదు..వందే భారత్ ఎక్స్ ప్రెస్

    January 27, 2019 / 12:12 PM IST

    ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �

    స్వీట్ వార్నింగ్: టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండండి

    January 27, 2019 / 11:44 AM IST

    ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చాలా విమర్శలు తట్టుకొంది. ఆ దేశ ప్రజలు స్టేడియంలో కూర్చొని విమర్శలు చేస్తున్నా.. విమర్శలు తట్టుకుని సిరీస్‌లను దక్కించుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పోలీస�

    రిపబ్లిక్ డే గిఫ్ట్ : నేపాల్‌కు బస్సులు..అంబులెన్స్‌లు

    January 26, 2019 / 12:16 PM IST

    ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్‌కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్‌లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘన

    మరో సారి రుజువైన ధోనీ బ్రహ్మాస్త్రం

    January 26, 2019 / 09:27 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్‌ చేయడానికి పెట్టింది పేరు. వికెట్‌కీపర్‌గా ధోనీ నిల్చొంటే బ్యాట్స్‌మన్ గడగడలాడాల్సిందే. ఈ మెరుపు వేగం మరోసారి పనిచేసింది. కివీస్ వికెట్‌ను పడగొట్టి నిబ్బరంగా రివ్యూ కోరిన ధోనీకి థర్డ్ అ�

    మళ్లీ గెలిచాం: కివీస్‌పై భారీ విజయం సాధించిన కోహ్లీసేన

    January 26, 2019 / 09:04 AM IST

    కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.

    ప్రపంచ కప్‌కు ముందు చెలరేగిపోతున్న రోహిత్ శర్మ

    January 26, 2019 / 06:54 AM IST

    ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించ

    విజృంభించిన టీమిండియా, కివీస్ టార్గెట్ 325

    January 26, 2019 / 05:37 AM IST

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో అలరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓవర్లు పూర్తయ్యేసరికి 324పరుగులు చేసి న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది. పర్యటనలో భాగంగా జరిగిన తొలి వ�

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 

    January 26, 2019 / 02:06 AM IST

    భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 25, 2019 / 03:28 PM IST

    ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�

    రోజుకు 26వేల టన్నులు: ఇండియాను పట్టిపీడుస్తున్న ‘ప్లాస్టిక్’ భూతం

    January 25, 2019 / 08:17 AM IST

    నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. చెత్తకుప్పలపై వాడిపారేసిన ప్లాస్టిక్ తో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. డ్రైనేజీలు, నది ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

10TV Telugu News