india

    లారాను దాటేసి టాప్ 10లో చేరిన కోహ్లీ

    January 24, 2019 / 08:34 AM IST

    పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ కోహ్లీ పరుగుల వరదకు హద్దూఆపూ లేకుండాపోయింది. దూకుడైన ఇన్నింగ్స్‌తో రెచ్చిపోతున్న విరాట్ అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరగడానికి ముందు వరకూ �

    మ్యాచ్ గెలిచి వినూత్నంగా సంబరాలు చేసుకున్న ధోనీ, కోహ్లీ

    January 24, 2019 / 07:43 AM IST

    విజయవంతంగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం న్యూజిలాండ్ గడ్డపై మొదలైన వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. భారత బౌలర్లు విజృంభించిన వేళ కివీస్ విలవిలలాడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప�

    విశాఖలో మరో పండుగ : భారత్ – ఆసీస్ రెండో వన్డే

    January 23, 2019 / 03:24 PM IST

    * ఫిబ్రవరి 27న మ్యాచ్‌ * ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ * భారత్‌–ఆస్ట్రేలియా  రెండో టీ20 మ్యాచ్‌ విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్‌–ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్‌ నిర్వహక కమిట

    కిక్కు దిగిపోతుంది : భారీగా పెరగనున్న మద్యం ధరలు

    January 23, 2019 / 11:54 AM IST

    మందుబాబులకు షాకింగ్ న్యూస్. మద్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతు రుణమాఫీనే. గతేడాది డిసెంబర్ లో మూడు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతులకు వరాల జల్లు కురిపించిన రుణమాఫీని ప్రకటించి రైతులను ఆకట్టుకొంది. కాంగ

    కివీస్ వన్డేలో ధోనీ వ్యూహానికి ట్రెంట్ బౌల్ట్ బలి

    January 23, 2019 / 09:57 AM IST

    వ్యూహరచనలో ప్రస్తుత క్రికెట్‌లో ధోనీ తర్వాతే ఎవరైనా. ఫార్మాట్ ఏదైనా వికెట్ల ఉండి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడంలో ధోనీ దిట్ట. బ్యాటింగ్ తీరును పసిగట్టి బలహీనతను చక్కగా వాడుకుంటాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి

    900 టీ20 సిక్సులతో రికార్డు సృష్టించిన క్రిస్ గేల్

    January 23, 2019 / 09:20 AM IST

    విధ్వంసకర ఆటగాడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 25వ మ్యాచ్ ఆడుతుండటమే కాకుండా ఇదే ఫార్మాట్‌లో 900 సిక్సులు పూర్తి చేశాడు. 40 బంతుల్లో 55 పరుగులు బాదిన క్రిస్ గేల్ జట్టు ఆరు వికెట్ల �

    శుభారంభం: కివీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా

    January 23, 2019 / 08:35 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్‌మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చే�

    టీమిండియా సెలక్టర్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ

    January 23, 2019 / 07:50 AM IST

    భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యా�

    ఐపీఎల్ కంటే ముందుగానే ఫిట్‌గా తయారవుతా: పృథ్వీ షా

    January 23, 2019 / 07:12 AM IST

    చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డ�

    ఎండతీవ్రతకు నిలిచిన మ్యాచ్, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

    January 23, 2019 / 06:52 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్‌ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్‌కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.

10TV Telugu News