Home » india
హోమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇప్పటికే 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్న పట్టుదలతో �
ఉక్కు తయారీలో భారత్ అరుదైన ఘనత రెండో స్థానంలో ఉండే జపాన్ ను వెనక్కు నెట్టిన భారత్ రెండో స్థానాన్ని సాధించిన భారత్ ప్రస్తుతం మూడోస్థానంలో జపాన్ ప్రపంచంలోనే ముడి ఉక్కు తయారీలో చైనా అగ్రస్థానం నాలుగో స్థానంలో అమెరికా ఢిల్లీ : ఏదైనా బ�
ముంబై : జాబుల కోసం వెయిట్ చేసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్వ్యూల కోసం సిద్ధంగా ఉండండి..ఎందుకంటే వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్నాయి. గతేడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా నియామకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మెర్సర్ �
ఢిల్లీ : దేశంలో మరో అతిపెద్ద స్కామ్ వెలుగు చూసింది. మాల్యా, మోదీ, చోక్సీ స్కామ్లు దాని ముందు దిగదుడుపేనంటోది కోబ్రాపోస్ట్. వివిధ షెల్ కంపెనీల సాయంతో డీహెచ్ఎఫ్ఎల్ నిధులను విదేశాలకు మళ్లించిందని ఆరోపిస్తోంది. ఈ మొత్తం స్కామ్ విలువ 31వేల కోట్ల
జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగ�
2014లో పర్యటనలో న్యూజిలాండ్ పర్యటన చేసిన టీమిండియా 0-4తేడాతో చిత్తుగా ఓడి ఘోర పరాజయానికి గురైంది. అప్పుడు జరిగిన ఐదు వన్డేల సిరీస్లో మూడో వన్డే టైతో ముగియగా మిగిలిన అన్ని మ్యాచ్లలో కివీస్దే పైచేయిగా వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుమించి అన్నట
తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచేసిన టీమిండియా మూడో వన్డేలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ను బౌలింగ్తో శాసించింది. ఫలితంగా 243పరుగులకే ఆలౌట్గా వెనుదిరిగింది కివీస్. గురువారం రెండో వన్డేలో అదే
25 ఓవర్లు పూర్తయినా న్యూజిలాండ్ వంద పరుగులు చేయలేకపోయింది. రెండో వన్డే జరిగిన వేదికపైనే మ్యాచ్ జరుగుతున్నా ఏ మాత్రం మైదానంపై పట్టు సాధించలేకపోయింది. మార్టిన్ గఫ్తిల్(13), కొలిన్ మన్రో(7), కేన్ విలియమ్సన్(28)లకు పెవిలియన్ చేరారు. భువనేశ్వర్ కుమార్,
ఢిల్లీ : న్యూజిల్యాండ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ
ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �