india

    NZ v IND T20 : 2-1 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ వశం

    February 10, 2019 / 10:30 AM IST

    హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్‌ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�

    హామిల్టన్ వేదికగా భారత్‌కు మరోసారి భారీ టార్గెట్ 213

    February 10, 2019 / 08:55 AM IST

    టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్‌కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్‌ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్‌ మన్రో(72), సీఫెర్ట్‌(43)రాణించడంతో ఆతిథ్య �

    INDvNZ : ఆదివారం టీ20 ఫైనల్ ఫైట్

    February 9, 2019 / 11:59 AM IST

    కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. సిరీస్‌లో మొదటిదైన తొ�

    అవుటా.. కాదా: వివాదాస్పదంగా మారిన థర్డ్ అంపైర్ నిర్ణయం

    February 8, 2019 / 09:45 AM IST

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ ఎల్బీడబ్ల్యూపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కృనాల్ పాండ్య‌ వేస్తున్న ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యా�

    చుట్టేశారు: కివీస్‌ను కట్టడి చేసిన భారత్, టార్గెట్ 159

    February 8, 2019 / 07:45 AM IST

    భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ జట్టును ఆరంభం నుంచి కట్టడి చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు తీసి 158 పరుగులకు కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్  కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసి పతనాన్ని ఆరంభించగా  కృన

    డూ ఆర్ డై : కివీస్‌తో టీమిండియా కీ ఫైట్

    February 8, 2019 / 03:26 AM IST

    ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.

    డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్  

    February 7, 2019 / 02:37 PM IST

    లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రకటనలపై మరింత పారదర్శకత ఉండేలా సోషల్ మీడియా సంస్థలు అడుగులు వేస్తున్నాయి.

    కోచ్ రాజీనామా: భారత్‌తో మ్యాచ్‌లే కారణమా?

    February 7, 2019 / 11:59 AM IST

    సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టించగలమని చెప్పి మరీ సిరీస్‌లను కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందు టెస్టు సిరీస్ విజయమనేది ఓ కల. అలాంటిది టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను విజయంతో ముగించిన భార

    కివీస్‌తో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    February 6, 2019 / 06:33 AM IST

    కివీస్ గడ్డపై టీమిండియా మరోపోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ విజయానంతరం వెల్లింగ్టన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. 4-1 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్‌పై మరోసారి ఆధిక్యం ప్రదర్శించి వి�

    కుట్ర జరుగుతుందా?: టీ20ల నుంచి తప్పుకుంటున్న మిథాలీ రాజ్

    February 6, 2019 / 04:47 AM IST

    టీమిండియా వన్డే కెప్టెన్ సీనియర్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అనంతరం షార్ట్ ఫార్మాట్ నుంచి మిథాలీ తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. టీ20లకు దూరమైనా.. వన

10TV Telugu News