Home » india
సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్లో ఈ రెండు జట్లు తలపడితే ప్రపంచకప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా స్టేడియంలు కిక్కిరిసిపోతాయి. ప్రపంచ కప్కే తలమానిక�
ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో పాక్ కాల్
ఓవైపు పుల్వామా ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్లో అడుగు�
పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.
అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఐసీజేలో వాదనలు జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్ హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో
పుల్వామా ఉగ్రదాడిపై మొదటిసారి నోరు విప్పింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం వైఖరిని ఖండించారు. యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే అంటూనే.. శాంతి వచనాలు చేశారు. భారత్ వైపు నుంచి తమపై దాడి జరిగితే తిప్పికొడత
న్యూఢిల్లీ: మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మాహారాజులం అని గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు మందు మహారాజుల మీద పాట పాడుతా “మందు దిగేలోపు లోకాలన్నీ పాలిస్తామని ” చెపుతాడు. మద్యం మత్తులో అంత మజా ఉందేమో . మన దేశంలో �
గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటర�
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సంప్రదింపుల కోసమంటూ ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ ని ఇస్లామాబాద�