Home » india
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస
మన భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ విమానాలను తరుముతూ.. భారత వైమానిక దళానికి చెందిన విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్లడం, వాటిని పాక్ ఆర్మీ కూల్చివేయడం తెలిసిందే. భారత్ విమానాలను కూల్చేసిన పాక్.. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. పైలెట్ల ద�
పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్పై జాలి, దయ చూపకు�
మొబైల్ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాకముందే ఆ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు లీక్ అయినట్టు రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి.
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
పాకిస్తాన్ భూభాగంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్తమాన్ పాక్ సైనికుల చేతికి చిక్కారు. పాక్ సైనికులు ఆయన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ప్రమాదంలో గాయాల బారిన పడిన అభినందన్ పై జాలి, దయ లేకుండా అత�
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోర్డర్ లో టెన్షన్ వాతావరణంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మిరేజ్ 2000 పాక్ పై దాడి అనంతరం ఫిబ్రవరి 27న రెండు దేశాల వైమానిక దళాల�
ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి
భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెబుతున్నదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �
భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకోగా.. ఆ వార్తలను భారత్ ఖండించింది. భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్ చేస�