india

    భారత పైలట్‌ను వెంటనే విడుదల చేయండి : పవన్ కళ్యాణ్

    February 28, 2019 / 11:07 AM IST

    కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను

    కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్

    February 28, 2019 / 09:57 AM IST

    భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.ఓ వైపు అంతర్జతీయ సమాజం మొత్తం పాక్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి పాక్ సిద్ధమైంది. Read Also : కశ్మీర్ సమస్య కు ప

    అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

    February 28, 2019 / 09:25 AM IST

    పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్.. పాక్ చేతికి చిక్కగానే చిత్రహింసలకు గురైనట్లు వీడియోలు చక్కర్లుకొడుతున్నాయి. అయితే పట్టుబడ్డ రోజైన బుధవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకొచ్చిన అభినందన్.. తాను క్షేమంగా ఉన్నట్లు పాక్ ఆర్మీ తన పట్ల మర్యాదగ

    అభినందన్ ను విడుదల చేస్తారా..? లేదా..? : పాక్ కు భారత్ డిమాండ్

    February 28, 2019 / 05:25 AM IST

    భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్‌ ఆర్మీకి చెందిన వ్యక్తి పాకిస్తాన్ కు దొరికితే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టంగా ఉంది కదా? అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అభినందన్ ఇంకెలా ఉంట�

    సర్జికల్ దాడుల బాబు : సైనిక కుటుంబంలో‘మిరాజ్ సింగ్’ పుట్టాడు

    February 28, 2019 / 04:13 AM IST

    ఢిల్లీ: తోటి సైనికులపై జరిగిన మానవబాంబుకు (పుల్వామా దాడి)ప్రతీకారంగా భారత వైమానికా దళం పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశం వాయుసేనకు నీరాజనాలు పలికింది. భారత్‌లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. యువత త�

    మళ్లీ పైపైకి : మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    February 28, 2019 / 04:08 AM IST

    దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజూవారి ధరల మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 8 పైస

    బోర్డర్ లో టెన్షన్ :  భారత్‌కు కెనడా విమానాలు రద్దు 

    February 28, 2019 / 03:53 AM IST

    ఢిల్లీ : పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం అన్ని వ్యవస్థ ఉంటున్న క్రమంలో ఇంటర్నేషన్ ట్రాన్స్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కెనడా భాతరదేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పుల్వామా దాడికి ప్రత�

    పుల్వామా ఉగ్రదాడి : ఇమ్రాన్ ఖాన్ ఇవిగో ఆధారాలు

    February 28, 2019 / 03:31 AM IST

    పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇవిగో ఆధారాలు..ఇక ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ భారత్ ప్రశ్నిస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ ప్రతి

    భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

    February 27, 2019 / 04:01 PM IST

    భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప

    భద్రతాదళ అధికారులతో పంజాబ్ సీఎం సమావేశం

    February 27, 2019 / 03:40 PM IST

    దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�

10TV Telugu News