Home » india
భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ లో షాకింగ్. భారత యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు చనిపోయారు. రోజువారీ నిఘాగా భాగంగా మిగ్ విమానం గాల్లోకి లేచింది. బుడ్గాం సమీపంలోకి వెళ్లిన వెంటనే మిగ్ విమానం కూలిపోయింది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో
12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం
పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్లో జెట్ విమానాలు కలకలం
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.
భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్ష�
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా