india

    ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు

    February 23, 2019 / 05:52 AM IST

    బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌కు గట్టిగా బుద్దిచెప్పాలని

    భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్

    February 23, 2019 / 04:02 AM IST

    పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్..

    గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?

    February 23, 2019 / 03:46 AM IST

    కశ్మీర్‌లోని పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనతో భారత్  ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య (ఎమ్‌ఎఫ్‌ఎన్‌) హోదాను భారత్‌ రద్దు చేస�

    సచిన్ సూచన: పాక్‌తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి

    February 23, 2019 / 03:11 AM IST

    పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల

    పాకిస్తాన్ నైజం : దాడితో సంబంధం లేదన్నపాక్ మేజర్ జనరల్

    February 22, 2019 / 04:07 PM IST

    పాకిస్తాన్ నైజం మరోసారి బైటపెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడిలో ఆ దేశం హస్తం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టంగా చెప్పినా..ఆ దేశపు మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాత్రం ఈ దాడితో తమకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమ అసత్యాలవాద

    ఏరులై పారనున్న డబ్బు : ప్రపంచంలోనే ఖరీదైనవిగా 2019 ఎన్నికలు

    February 22, 2019 / 03:22 PM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�

    నాపై చర్యలు తీసుకుంటే ఖబడ్డార్ : పాక్ కు.. టెర్రరిస్ట్ మసూద్ వార్నింగ్

    February 22, 2019 / 11:22 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది.  ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �

    పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    February 21, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత

    సీక్రెట్ Govt రిపోర్ట్ : నోట్ల రద్దుకు అసలు కారణం ఇదేనా?

    February 21, 2019 / 02:46 PM IST

    ఇప్పుడు ఆ సీక్రెట్ రిపోర్ట్ కు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి.. ఈ సీక్రెట్ రిపోర్ట్ ను 2014లోనే పూర్తి అయింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్ పై అధ్యయనం చేశారు. 

    ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!

    February 21, 2019 / 11:17 AM IST

    పుల్వామా టెర్రర్ ఎటాక్ తో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకూడదు అంటూ కొందరు.. ఆడాలి అంటూ మరికొందరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ సూనీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై స్పందించారు. వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ను తప్�

10TV Telugu News