వారిని చూస్తే గర్వంగా ఉంది: తేజస్వీ యాదవ్

బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధైర్యంగా పాకిస్తాన్ పై దాడి చేసిన పైలట్లకు సెల్యూట్ అంటూ వారిని అభినందించారు. భారత వైమానిక దళాలను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు.
We salute bravery of our pilots and Air Force. We are blessed and proud of our forces. Jai Hind
— Tejashwi Yadav (@yadavtejashwi) February 26, 2019