Home » Pilots
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానా కార్యకలాపాలకు భద్రతను పెంపొందించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పైలట్లు, విమానం సిబ్బంది ఇక నుంచి మౌత్ వాష్, టూత్ జెల్ లను వాడకూడదని ఆదేశించింది.
రాజస్తాలో బర్మర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిగ్ 21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశ
ఎయిర్ ఇండియా సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
International Women’s Day Special Story : భారత అమ్ముల పొదిలో పాశుపతాస్త్రం ఏదీ అంటే.. ఇప్పుడు అందరూ చెప్పే పేరు రాఫెల్. ఎయిర్ఫోర్స్లోకి అది ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం అన్నట్టు.. డ్యూటీలో చేరిపోయింది. లద్ధాఖ్లో చక్కర్లు కొట్టి డ్రాగన్కు వార్నింగ్స్ పంపించింది కూడా �
భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక�
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కోంటోంది. మార్చి నెల నుంచి ఎయిర్ వేస్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.
Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గాల్లోకి ఎగిరిన విమానం సేప్టీగా ల్యాండ్ అవుతున్న గ్యారెంటీ లేదు. ఎక్కడ కూలిపోతుందోనని బోయింగ్ విమానం ఎక్కిన ప్రయాణికులు భయంతో వణికిపోతున్న పరిస్థితి.
బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధ