india

    హవాయి : వందేళ్ల వయసు ఉన్న వాళ్లే సిగరెట్ తాగాలి

    February 5, 2019 / 09:08 AM IST

    మానవ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైనది సిగరెట్‌. సాధారణంగా మన దేశంలో పొగ తాగడానికి కనీస వయసు 18 ఏళ్లు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో ఈ వయసు దాటిన వాళ్లకే పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. కానీ ఒక్క హవాయి రాష్ట్రంలో మాత్రం ఈ పరిమితి 21 ఏళ్లుగా ఉంది. అయితే ఇ�

    సిరీస్ కొట్టేశారు: 35 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన భారత్

    February 3, 2019 / 09:42 AM IST

    వరుస విజయాలకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్‌కు ధీటుగా సమాధానమిచ్చింది టీమిండియా. ఐదు వన్డేల ఫార్మాట్‌ను మూడు వన్డేలతో దక్కించేసుకున్న భారత్..  చివరి వన్డే సైతం విజయంతో ముగించింది. పర్యటనలో తొలి ఫార్మాట్‌ను విజయంతో ఆరంభించింది భారత్. సిరీస్ ఆరం�

    దుమ్ము దులిపారు: కివీస్‌ను ఉతికారేసిన రాయుడు, టార్గెట్ 253

    February 3, 2019 / 05:27 AM IST

    న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ పంజా విసిరారు. టాపార్డర్ కుదేలైన వేళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటిరాయుడు క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాయుడితో పాటుగా విజయ్

    ఓడిపోతామా: 18 పరుగులకే 4వికెట్లు కోల్పోయిన టీమిండియా

    February 3, 2019 / 03:23 AM IST

    టీమిండియా కివీస్ గడ్డపై తడబడుతోంది. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోతున్నారు. గురువారం జరిగిన 4వ వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్వని రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పేల�

    ధోనీ ఎంట్రీ: కివీస్‌తో ఆఖరిపోరులో విజయం దక్కేనా?

    February 2, 2019 / 11:51 AM IST

    న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి ఫార్మాట్‌ను టీమిండియా ఆదివారంతో ముగించనుంది. మూడో వన్డేతోనే 3-0ఆధిక్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. ఆడాల్సిన రెండు వన్డేలలో ఒకదాన్ని పేలవంగా ముగించింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టుకు సునాయాసంగా విజయాన్న�

    ఇండియా V ఆస్ట్రేలియా : విశాఖలో టికెట్ల అమ్మకాలు

    February 2, 2019 / 02:04 AM IST

    విశాఖపట్టణం : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ -20 మ్యాచ్ కోసం విశాఖ వాసులు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇందుకు ఫిబ్రవరి 02వ తేదీ నుండి టికెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం లోని ఏసీఏ – వీడీస�

    మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

    February 1, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.

    అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్

    February 1, 2019 / 03:32 AM IST

    అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్ అయ్యాడు. గురువారం(జనవరి 31, 2019) సాయంత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఏజెన్సీలు అందించిన సమాచారం ప్రకారం పుజారిని సెనెగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల క్రితమే

    కివీస్ కు ఊరట : ఘోరంగా ఓడిన భారత్

    January 31, 2019 / 06:09 AM IST

    ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�

    బౌల్ట్ బౌలింగ్ మాయాజాలం : టీమిండియా 92 ఆలౌట్

    January 31, 2019 / 04:25 AM IST

    హామిల్టన్ : టీమిండియా ఎప్పటి లేని ఘోరమైన ఆట తీరును కనబరిచింది. బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. జట్టులో ఉన్న ఏ ఒక్క క్రీడాకారుడు బ్యాట్‌కి పని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సిరీస్‌ని దక్కించుకున్నారు..కదా..ఆడితే ఏముందిలే..అన్న రీతి�

10TV Telugu News