Home » india
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చాలా విమర్శలు తట్టుకొంది. ఆ దేశ ప్రజలు స్టేడియంలో కూర్చొని విమర్శలు చేస్తున్నా.. విమర్శలు తట్టుకుని సిరీస్లను దక్కించుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పోలీస�
ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘన
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్ చేయడానికి పెట్టింది పేరు. వికెట్కీపర్గా ధోనీ నిల్చొంటే బ్యాట్స్మన్ గడగడలాడాల్సిందే. ఈ మెరుపు వేగం మరోసారి పనిచేసింది. కివీస్ వికెట్ను పడగొట్టి నిబ్బరంగా రివ్యూ కోరిన ధోనీకి థర్డ్ అ�
కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.
ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించ
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో అలరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓవర్లు పూర్తయ్యేసరికి 324పరుగులు చేసి న్యూజిలాండ్కు భారీ టార్గెట్ ఇచ్చింది. పర్యటనలో భాగంగా జరిగిన తొలి వ�
భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�
నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. చెత్తకుప్పలపై వాడిపారేసిన ప్లాస్టిక్ తో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. డ్రైనేజీలు, నది ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద తలనొప్పిగా మారాయి.
న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండ�