Home » Indian cricket team
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇంగ్లాండ్ టూర్ నుంచి మొదలైన టీమిండియా బిజీ షెడ్యూల్.. టీ20 వరల్డ్ కప్ వరకు ఎప్పుడు.. ఎక్కడ ఏ మ్యాచ్ ఆడనుందో 2022 ఫుల్ షెడ్యూల్ ఓసారి లుక్కేయండి..
రిక్వైర్మెంట్స్ మెనూల్లో కేవలం హలాల్ మీట్ మాత్రమే ఉండాలని పోర్క్, బీఫ్ లాంటివి ఏ రకంగా వండినా ఉంచే ప్రసక్తే లేదంటూ టీమిండియా డైటరీ ప్లాన్ లో పేర్కొన్నారు. పైగా ఫుడ్ కచ్చితంగా హలాల్
టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు
టీ 20 ప్రపంచ కప్ లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ చూస్తూ...ఓ అభిమాని గుండెపోటుకు గురై చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
నవంబర్ లో న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
భారత యువ వికెట్ కీపర్, పవర్ హిట్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ వచ్చేశాడు.. డెల్టా కరోనాను జయించిన పంత్.. టీమిండియా క్యాంపులోకి రీఎంట్రీ ఇచ్చాడు. పూర్తిగా కోలుకున్న పంత్.. డర్హామ్ లోని టీమిండియా క్యాంపులో చేరాడు.
నవంబర్ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్కు సంబంధించిన జట్టును సెలెక్ట్ చెయ్యగా.. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేకమైన పీపీఈ కిట్లు, మాస్క్లు తయారుచేయించింద
సోషల్ మీడియాలో ఒక్క రోజులో ఫేమస్ అయిన బామ్మ టీమిండియా ‘సూపర్ ఫ్యాన్’ చారులత (87) కన్నుమూశారు. జనవరి 13న ఈ బామ్మ చనిపోయినట్లు కుటుంబం వెల్లడించింది. ఆమెకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ‘క్రికెట్ దాదీ’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లాం�
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికాతో తలపడబోతుంది. మూడు టెస్ట్ ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. విండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శ