Home » Indian cricket team
ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. చాలా వాటిని మరిచిపోతాం. అయితే.. కొన్ని విజయాలు ఎప్పటికి ఆటగాళ్ల, అభిమానుల మదిలో నిలిచిపోతుంటాయి. మరికొన్ని ఓటములు మాత్రం చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి.
బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సచిన్.. తొలుత బౌలర్ అవుదామనుకున్నాడట. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం తన కోరికను కొడుకు అర్జున్ టెండూల్కర్తో నెరవేర్చుకుంటున్నాడు.
ఇండియా వర్సెస్ ఆసీస్ మొదటి టెస్టులో జయదేవ్ ఉనద్కత్కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు �
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న�
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
భారత్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సోమవారం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే గుర్తించారు.
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహో�
ఇప్పటికే టెస్టు సిరీస్లో ఓడిపోయిన టీమిండియా వన్డే సిరీస్ను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉండనుంది...