Home » Indian Embassy
ఇరాన్లో ఉన్న భారతీయులు భద్రత కోసం ఎంబసీ జారీ చేసిన సూచనలను తప్పక పాటించాలి.
భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగా నవంబర్ 23 వతేదీ నుంచి న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్ను శాశ్వతంగా మూసివేస్�
రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్థాన్ మద్ధతుదారులు మరోసారి దాడి చేశారు. రాత్రివేళ వచ్చిన ఖలిస్థాన్ మద్ధతుదారులు భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు....
అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. నిందితుడు భారత సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లాడని పోలీసు వర్గాలు తొలుత భావించాయి. కానీ, తాజాగా, అమృత్పాల్ పంజాబ్లోనే ఉన్నట్లు పంజాబ్ పోలీసులు పేర్కొంటున్నారు. అతనికోసం ఫగ్వార�
ఖలిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుకు చెందిన అమృత్పాల్ సింగ్ను నిఘా జాబితాలో చేర్చాలని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. భారత రాయబార కార్యాలయం అభ్యర్ధన మేరకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం అమృత్పాల్ సింగ్ను నిఘా జాబితాలో చేర
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం.. 'యుక్రెయిన్ లో నెలకొన్ని సెక్యూరి టీ ఇబ్బందుల రీత్యా, దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పరిగణనలోకి...
యుక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని(Indian Embassy Ukraine ) తాత్కాలికంగా పోలాండ్ కు మార్చాలని నిర్ణయించింది. యుక్రెయిన్లో వేగంగా క్షీణిస్తున్న..
యుక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పింది.
యుక్రెయిన్లో(Evacuate Ukraine) ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని..