Home » indian govt
Income Tax : ట్యాక్సు కట్టడం వల్ల దేశంతో పాటు ప్రజలకు కలిగే లాభాలంటి? పన్ను చెల్లించకపోతే కలిగే నష్టాలేంటి? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ తప్పక చదవండి..
Indus Water Treaty : సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్కు భారత్ నోటీసులు పంపింది. అదే ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, దీనికి సవరణలు అవసరమని భారత్ తన నోటీసులో పేర్కొంది.
Indian Mobile Users : భారత్లో ఆన్లైన్ మోసాలు, ఆర్థిక మోసాల పెరుగుదలకు ప్రతిస్పందనగా, ఈ నేరాలకు సంబంధించిన 70 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
గూఢాచర్యం కేసులో భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ గూఢచార సంస్థ అరెస్టు చేసింది.
నేపాల్ లో పెను విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప విపత్తులో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది గాయపడ్డారు. నేపాల్ కు సహాయ సహకారాలు అందించనున్నట్లు భారత్ తెలిపింది. ఈ మే
దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్లను అనుసరించాలని ఇజ్రాయెల్కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Google Chrome Users : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. బ్రౌజర్లోని సాంకేతిక లోపాలపై ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చు.
Malware Remove Tool : భారత ప్రభుత్వ సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ మొబైల్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఫ్రీ బోట్ రిమూవల్ టూల్స్ తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో ఫోన్లలో మాల్వేర్లను స్కాన్ చేయడంతో పాటు తొలగించేందుకు సాయపడుతుంది.
భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని చెప్పింది.
YouTube Channels Block : దేశంలో జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు భారత ప్రభుత్వం కొన్ని యూట్యూబ్ ఛానెల్లను మరోసారి బ్లాక్ చేసింది.