Home » indian govt
ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్ సంస్థలకు గట్టి షాక్ తగలనుంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ
ఆయా రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను, వారి తాలూకు అనుభవాలను వెబ్ సిరీస్ రూపంలో పొందుపరుస్తూ..ప్రజలు కోసం తీసుకురావాలని భావించింది
Sergei Lavrov : రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ భారత్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మంత్రి సెర్గీ ఢిల్లీకి రానున్నరు.
దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న పోలీసు, అనుబంధ వ్యవస్థలను ఆధునికీకరించే(ఎంపిఎఫ్ ) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చైనా మొబైల్ కంపెనీలు షియోమీ, ఒప్పో భారత పన్ను చట్టాలను ఉల్లఘించాయి. దీంతో ఈ రెండు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది
కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 33 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. భారత్నూ వణికిస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ వేగంగా పెరిగిపోతోంది. దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలను చేపట్టింది. ప్రాణాంతక వై
ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడ�