Home » Indian market
లెనొవో కంపెనీకి చెందిన మోటరోలా బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. అదే.. Moto G8 Plus స్మార్ట్ ఫోన్. ఈ కొత్త ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మిడ్ సిగ్మంట్ కింద కంపెనీ ఆఫర్ చ
ఫ్రెంచ్ ఆటో మేజర్ ఆటో మోటార్ కంపెనీ రెనాల్ట్ కొత్త కారును ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ కారులో మొత్తం 7 సీట్లు ఉండగా మల్టీ పర్పస్ వెహికల్ గా వినియోగించుకునేలా ఉంది.
మరలా బంగారం ధర పెరుగుతోంది. బంగారం వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. గురువారం రూ. 405 తగ్గిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ధరలు పెరిగాయి. ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 305 ధర పెరిగి రూ. 32 వేల 690కి చే
మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లన్నీ మెరిసిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో సరికొత్త మోడల్ ఫోన్ల కోసం యూజర్లు క్యూ కడుతున్నారు.
1,254 సీసీ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన రెండు ఆధునాతన బైక్ లను బీఎండబ్ల్యూ శుక్రవారం భారత మార్కెట్ లో విడుదల చేసింది.