Home » Indian Parliament
పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు దుండగుల విఫలయత్నం
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. తనను చంపేందుకు పన్నిన కుట్ర విఫలమైన తర్వాత డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని పన్నూన్ ప్రకటించారు....
భారత పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి సరిగ్గా 20ఏళ్ల కావొస్తుంది. ఈ దాడి గురించి గుర్తు చేసుకుని రాష్టప్రతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి అమరులైన వారికి నివాళులర్పించారు.