Home » Indian players
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో ..
టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. బర్మింగ్ హోమ్ వేదికగా పతకాల పంట పండించారు. వెయిట్ లిఫ్టర్లు, రెజర్లు, బాక్సర్ల తరహాలోనే షట్టర్లు సైతం చక్కటి ప్రదర్శనను కనబర్చడంతో బర్మింగ్ హోమ్ క్రీడలన�
1983 భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది కాగా.. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ చేరుకుంది. సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.
ఇంగ్లాండ్లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్. బీసీసీఐకి వందల కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతున్న ఐపీఎల్.. మరి ఆటగాళ్లకు ఎంత లాభం..
ఇటీవలి క్రికెట్ డిస్కషన్స్ లో ఎక్కువగా వినిపిస్తన్న పోలిక విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. సాధించిన ప్రతి ఫీట్కు మాజీ క్రికెటర్లు వీరిద్దరి మధ్యే పోలికలు వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారిలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూ
IPL auction: ఇండియన్ ప్రిమియర్ లీగ్ మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ – వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మ�
Anand Mahindra:ఆస్ట్రేలియా చారిత్రక విజయం నమోదు చేసుకున్న టీమిండియాకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శనివారం ఆనంద్ మహీంద్రా ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో అరంగ్రేట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు ఎస్యూవీ గిఫ్ట్ గా ఇస్తానని ట్వీట్ లో వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే మొ�