Home » indian politics
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
అరవింద్ కేజ్రీవాల్పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు.
నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది.
భారత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి.
అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు... అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్టాపిక్కే..
భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసారు. అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించేలా పరిపాలన చేశారు. గొప్ప వక్తగా పేరు పొందారు. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయి.. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.
విపక్షాల లేఖ మిగిల్చిన ప్రశ్నలు ఏంటి?
భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎ�
భారత దేశ చరిత్రలో ఉత్తర ప్రదేశ్కు ప్రత్యేక స్థానం
కాంగ్రెస్లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకపక్క తనదైన ముద్రని నిలబెట�