-
Home » Indian stock markets
Indian stock markets
ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు ఢమాల్.. జస్ట్ 15 నిమిషాల్లోనే రూ.5.5 లక్షల కోట్లు ఆవిరి..!
Stock Market Today : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆగస్టు 1 నుంచి భారతీయ దిగుమతులపై ట్రంప్ (Stock Market Today) 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించడంతో జూలై 31 (గురువారం)న భారతీయ ఈక్విటీ మార్కె
ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఏకంగా రూ.9.5 లక్షల కోట్లు ఆవిరి..!
Stock market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కుప్పకూలాయి. ట్రంప్ కొత్త టారిఫ్, ప్రపంచ స్థాయిలో వాణిజ్య యుద్ధం భయాందోళనల మధ్య దాదాపు 9.5 లక్షల కోట్లను పెట్టుబడిదారులు నష్టపోయారు.
భారత్పై ట్రంప్ సుంకాల వేళ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి
ఉదయం స్టాక్ మార్కెట్లు తెరిచే సమయానికి 56943 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్.. అరగంట వ్యవధిలోనే 1300 పాయింట్లు నష్టపోయింది.
Stock Markets : కోవిడ్ దెబ్బకు కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు..
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కరోనా భయాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లతో క్షీణించాయి.