Home » indira gandhi
ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతుండటంతో కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు.
దేశ ప్రయోజనాల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర నరేంద్ర మోదీ, కేసీఆర్కు ఉందా అని జగ్గారెడ్డి నిలదీశారు.
ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అంబేద్కర్ ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ గుర్తు చేశారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారని అన్నారు
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో చెప్పాలి’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ �
నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ డాక్టర్ పి. వేణుగోపాల్ తన రాసిన పుస్తకంలో వివరించారు.
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్ను నిర్వహించారు
శ్రీ దర్బార్ సాహిబ్పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్య