Home » indira gandhi
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనన�
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మాజీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ స్వయానా నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1975లో ఆమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్�
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్�
అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశా�
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నే�
44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు.
1952లో చీతాలు అంతరించిపోతే.. ఇప్పటి వరకూ మనదేశంలో వాటిని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరగలేదా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. వాస్తవానికి అలాంటి ప్రయత్నాలు పలు దఫాలుగా జరిగాయి. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో ప్రయత్నాలు జరిగ�
1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. 1980లో కాంగ్రెస్ ను గెలిపించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోంది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.1971 యుద్ధానికి సంబంధించి ఢిల్లీలో కేంద్రం ఓ సమావేశం