Home » indira gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
‘బెల్ బాటమ్’ ట్రైలర్లో ఇందిరా గాంధీ క్యారెక్టర్లో కనిపించిన ఆర్టిస్ట్ గురించే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు..
తాజాగా మోదీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం విదితమే.. ఈ విస్తరణలో కొత్తగా 43 మందికి మంత్రి పదవులు దక్కగా.. నలుగురు సీనియర్ నేతలు పదవులు కోల్పోయారు. ఇక ఈ 43 మందిలో 7 గురు మోదీ 1.0లో మంత్రులుగా పనిచేసి 2.0లో ప్రొమోషన్ పొందారు. మిగిలినవారు మొదటి
హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. అసలే ఇప్పుడు భద్రకాళిగా ప్రతి అంశంలో విరుచుకుపడుతున్న కంగనా సినిమాల ఎంపికలో కూడా అదే డెడికేషన్ చూపిస్తుంది. కంగనా ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్ల్లో నటించగా..
1966 నాటి భారతీయ వార్త పత్రికలు French Alps పర్వతాాలపై బయటపడడం సంచలనం రేకేత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పత్రికలు 1966 జనవరి, 24వ తేదన కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నాయని భావిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయిన సం�
గణతంత్ర దినోతవ్సవాలకు ముందే దేశరాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎటిసి టవర్ త్రివర్ణంలో వెలిగిపోయింది. చూసినవారిని కళ్లు తిప్పుకోనివ్వకుండా ఎటిసి టవర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. భారతదేశపు జాతీయ పండుగల్ల�
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�
నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�