Home » Indiramma Atmiya Bharosa
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..
డబ్బులు రావడంతో తెలంగాణలోని వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో..
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల డ�