Home » Indiramma Illu
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.