Industries

    ఏపీ రీస్టార్ట్ ప్యాకేజీ : ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం!

    June 29, 2020 / 05:08 PM IST

    ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో మొదటి విడతగా 450 కోట్లు రిలీజ్ చేశామని వైఎస్ జగన్మోహన

    ఏపీలో లాక్ డౌన్ సడలింపులు‌.. తెరుచుకునే పరిశ్రమలు ఇవే, ఈ నియమాలు మస్ట్

    April 20, 2020 / 02:54 AM IST

    కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత

    ఏపీ నుంచి పరిశ్రమలు తరలి పోతున్నాయ్..మొత్తం ఖాళీ చేయించేస్తారా : ప్రభుత్వంపై  పవన్ ఫైర్

    February 6, 2020 / 10:46 AM IST

    సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన�

    రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

    December 22, 2019 / 11:26 AM IST

    బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు  ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�

    సింగపూర్ పోతే ఏం… చాలా దేశాలు వస్తాయి : బొత్స సత్యనారాయణ

    November 13, 2019 / 12:06 PM IST

    రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు

    పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది

    May 15, 2019 / 03:01 PM IST

    పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా బతికిన పల్లె జనం ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాదు పచ్చని పొలాలు చేతికందకుండా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ప్రాంతాన్ని కాలుష్య భూతం ఆవరిం

    చంద్రబాబు కృషి ఫలిస్తుందా, టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా

    March 20, 2019 / 04:21 PM IST

    అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్‌ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న,

    భార‌త్ Vs పాక్ : హైదరాబాద్‌లో హై అలర్ట్

    February 27, 2019 / 07:34 AM IST

    హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్  జరిగిన క్రమంలో  హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్�

    జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

    February 8, 2019 / 07:08 AM IST

    అంబానీకే ఆర్థిక కష్టాలు వచ్చాయా.. కూతురి పెళ్లికే వందల కోట్లు ఖర్చు చేశారు.. దేశంలోనే అపర కుబేరుడు.. అలాంటి ముఖేశ్ అంబానీనే అప్పులు తీర్చటానికి ఆస్తులు అమ్ముతున్నారనే వార్త వ్యాపారవర్గాల్లో సంచలనంగా మారింది.

10TV Telugu News